Kanimozhi | మణిపూర్లో జరిగిన హింసకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ రాజకీయాలను అనుసరిస్తోందని ఆరోపించ�
మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంపై శుక్రవారం మూక దాడి జరిగింది. దుండగులు రాళ్లు, ఇతర వస్తువులను కార్యాలయంపైకి విసిరారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశా�
మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పాత తప్పిదాలను మరచిపోయి శాంతియుతంగా, సుఖసంతోషాలతో సహజీవనం సాగించాలన్నారు.
Biren Singh | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి (Manipur Chief Minister) బీరెన్ సింగ్ (Biren Singh) తాజాగా స్పందించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి
All Party Meeting | పార్లమెంట్ శీతాకాల సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అ�
బీజేపీ పాలిత మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయు�
మణిపూర్ మండిపోతున్నది. కానీ, అది వార్త కాదు. ఎందుకంటే, వార్త అనేది ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. రోజువారీ దినచర్య ముఖ్యాంశం కాదు కదా! ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి �
మణిపూర్లో మళ్లీ హింస రేగింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో అనుమానిత కుకీ తీవ్రవాదులు ఆదివారం జరిపిన డ్రోన్, తుపాకీ, బాంబు దాడుల్లో ఓ మహిళ సహా ఇద్దరు మరణించారు.
మణిపూర్లో హింసాకాండ మరోసారి ప్రజ్వరిల్లడం ఆందోళన కలిగిస్తున్నది. ఏడాది గడుస్తున్నా అక్కడ పూర్తిస్తాయిలో శాంతి ఏర్పడలేదు. ఎన్నికల కారణంగా దేశం దృష్టి అటువైపు మళ్లనప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే
మణిపూర్లో మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది. గత ఏడాది మే 3న ప్రారంభమైన ఈ హింసతో రాష్ట్రప్రజలు రెండుగా చీలిపోయారు.