డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మద్యంప్రియులకు మంచిర్యాల జిల్లా కోర్టు వినూత్న తీర్పునిచ్చింది. వారంపాటు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించింది. ఇటీవల మంచిర్యాల�
మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీలు) ట్రాన్స్ఫర్లలో లోపాలు జరిగినట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా గుర్తించారు. సీనియార్టీ లిస్టు, కౌన్�
Telangana | హాజీపూర్ : ‘సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి’ అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్బాబు కాళ్లపై పడి వ�
తల్లి జ్వరంతో మృతి చెందగా, పురుగుల మందు తాగి దవాఖాన లో చికిత్సపొందుతున్న కుమారుడు కడసారి చూపునకు నోచుకోకపోయాడు. ఈ విషాద ఘ టన మంచిర్యాల జిల్లా భీమా రం మండలం పోలంపల్లి గ్రా మంలో జరిగింది. నర్మిట మంజుల (40) పది �
సింగరేణి క్వార్టర్లకు తొలగించిన విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిబస్తీ, కన్నాల బస్తీ, బూడిదగడ్డ బస్తీలకు చెందిన మాజీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశ�
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మహత్మా జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు ఆదివారం ర్యాగింగ్తో హంగామా సృష్టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. ప్రథమ సంవత్సరం చదివే విద�
కొందరు అత్యాశకుపోయి ఓ యాప్లో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సబ్సిడీపై యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే లంచం ఇవ్వాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెగేసి చెప్తున్నారట. పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఏజెన్సీల కింద ఎరువుల దుకాణాలు ఉన్న వారంతా కలిసి ఒకరి�
బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవ�
కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుకు అధికారులు చెల్లని చెక్కు ఇచ్చిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఎదుల్లబంధం గ్రామానికి చెందిన జైనేని సరిత-శ్రీనివాస్ దంపతుల కూతురు మేఘ
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో సివిల్స్లో అదనపు కలెక్టర్గా ఎంపికైన రాహుల్�
స్థానిక కలెక్టరేట్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన బదావత్ సంతోష్ను సోమవారం టీఎన్జీవో నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్య