డీజీపీ ఎం మహేందర్ రెడ్డివర్టికల్స్ ఇన్చార్జి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ఎదులాపురం, సెప్టెంబర్ 1 : జిల్లా ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసు అధికారులు సేవలు అందించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించా�
అన్ని స్థాయిల్లో బలంగా తయారు చేయడానికి కార్యాచరణసెప్టెంబర్ 2 నుంచి జెండా పండుగతో శ్రీకారంగ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలుకార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతు విభాగాల ఏర�
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలిజాతీయ క్రీడా దినోత్సవంలో అధికారులు, నాయకులుమంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 29 : హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలని య�
కొనసాగుతున్న నాట్లుతాండూర్ మండలంలో 4500 ఎకరాల్లో సాగుయాజమాన్య పద్ధతులు పాటించాలివ్యవసాయాధికారుల సూచన తాండూర్, ఆగస్టు 29 : తాండూర్ మండలంలో వరి సాగు జోరందుకున్నది. ఇప్పటికే బోర్లు, బావులు, చెరువుల కింద సాగ
డీవైజీఎం విజయభాస్కర్రెడ్డిరక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేతశ్రీరాంపూర్, ఆగస్టు 29: రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని శ్రీరాంపూర్ డీవైజీఎం విజయభాస్కర్రెడ్డి అన్నారు. మేజర్ ధ్యాన్చందర్ జయ�
కడెం వాగు వంతెనను ఢీకొని లోయలోపడ్డ కారుఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రమాదండ్రైవర్ నిద్రమత్తే కారణంకూతురు అక్కడికక్కడే.. తండ్రి దవాఖానకు తరలిస్తుండగా మృతితోడుపెండ్లి కూతురు, డ్రైవర్కు తీవ్రగాయాలువ
డీఎల్పీవో ప్రభాకర్పాఠశాలల్లో పారిశుధ్య పనుల పరిశీలనకోటపల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, హెచ్ఎంలను డీఎల్పీవో ప్రభాకర్ ఆద�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పంటల సర్వేసర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరణఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుమరో వారంలో ముగియనున్న ప్రక్రియతేలనున్న సాగు విస్తీర్ణందిగుబడిపై పక్కగా అంచనా..క�