కాగజ్నగర్ రూరల్, ఆగస్టు 11: పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం సమీపంలో సామల సదాశివ మాస్టారు కాంస్య విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు సామల రాజవర్ధన్, శ్రీవర్ధన్తో కలిసి మా�
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుకుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్బెజ్జూర్, సులుగుపల్లిలో పర్యటనబెజ్జూర్, ఆగస్టు 10 : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నార
యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకైర్గూడ ఓసీపీలో గేట్ మీటింగ్రెబ్బెన, ఆగస్టు 10 : టీబీజీకేఎస్తోనే కార్మికుల హక్కు లు సాధ్యమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ
అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డికౌటాల, మొగఢ్దగఢ్, విర్దండి గ్రామాల్లో పర్యటనకౌటాల, ఆగస్టు 10 : పల్లె ప్రగతి పనులపై నిర్ల క్ష్యం వద్దని అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కౌటాల, మొగఢ్దగఢ్, విర్�
కారుణ్య నియామకాల ద్వారా 13 వేల మందికి ఉద్యోగాలుటీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ఆర్కే న్యూటెక్ గనిపై సమావేశం.. చేరికలుశ్రీరాంపూర్, ఆగస్టు 9 : తెలంగాణ ప్రభుత్వ చొరవతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవు
పల్లె పకృతి వనంలో రాష్ట్రంలోనే టాప్లో నిలిచిందినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతానూర్, ఆగస్టు 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రకృతి వనాల్లోనే రాష్ట్రంలో ఉమ్రి (కె) గ్రామం ఎంతో గ�
ఒక్కొక్కరిపై రూ. 3,457 ప్రీమియం చెల్లింపుఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకొత్తవారికీ అవకాశం.. మరింత పెరగనున్న సంఖ్యఈ మూడేళ్లలో 1,048 కుటుంబాలకు రూ.52.40 కోట్లు అందజేతమంచిర్యాల, ఆగస్టు 7, నమస్తే తెలంగాణ :అన్నదాతల �
గూడెం-అహేరి అంతర్రాష్ట్ర వంతెన ప్రారంభంపరిశీలించిన ఎమ్మెల్యే కోనప్ప, ఎస్పీ వైవీఎస్ సుధీంద్రచింతలమానేపల్లి, ఆగస్టు 6 : ఈ నెల 11న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా ర�
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్కలెక్టరేట్లో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ సమావేశంహాజీపూర్, ఆగస్టు 5 : జిల్లాలో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదన�
రోగ నిరోధక శక్తి పెరుగుదలకు పునాదిముర్రుపాలు శక్తివంతమైన యాంటీబాడీలుడబ్బా పాలకు ఆధునిక సమాజం స్వస్తి పలకాలి..ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారంపాటు కార్యక్రమాలుకరోనా నేపథ్యంలో తల్లిపాలే బిడ్డకు అత్యంత శ్రేయ�
హాజీపూర్, ఆగస్టు 4 : ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని సీఎం కేసీఆర్ పెంచారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగీ బాధ్యతగా పని చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల (టీఎన్జీవో) సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్ర�
కన్నెపల్లి, జూలై 30 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. భీమిని మండలంలోని వడాల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆమ�