కోటపల్లి, సెప్టెంబర్ 27 : జడ్పీ, మండల పరిషత్లకు నిధులు కేటాయించి, వాటిని అభివృ ద్ధి చేసేందుకు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. సోమవారం మండలి సమావేశాల్లో ఆయన మా
జిల్లాలో కొత్త చెరువుల కోసం రూ. 168.43 కోట్లతో ప్రతిపాదనలుపరిపాలన అనుమతుల కోసం ఎదురుచూపులుఇప్పటికే సత్ఫలితాలిస్తున్న మిషన్ కాకతీయకుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ) :ప్రతి నీటిబొట్టునూ ఒడ�
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డికాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్ 19: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు. పట్టణంలోని వినయ్ గార్డెన్లో పీఆర్�
18 ఏళ్ల వయస్సు నిండిన వారంతా టీకా వేసుకోవాలిజడ్పీచైర్పర్సన్ భాగ్య లక్ష్మి, కలెక్టర్ భారతీ హోళికేరిమంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వీడి, 18 ఏళ్లు వయస్సు నిండిన ప్రతి ఒక్కర�
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప73 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేతకాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్16 : దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. క్యాంప్ �
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి వివరించాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్న య్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి �
రామగిరి, సెప్టెంబర్ 15: దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేనివిధంగా సింగరేణిలో ఉద్యోగుల విరమణ వయసు పెంపు చారిత్రాత్మక నిర్ణయమని, కార్మికులకు త్వరలోనే మెరుగైన లాభాల వాటా ను ఇప్పించేందుకు కృషి చేస్తామని టీబీజీక�
ప్రతి మండలంలోని మూడు కేంద్రాల్లో ఏర్పాటుకు చర్యలుత్వరలో అందుబాటులోకి ఇంటర్నెట్, స్మార్ట్ టీవీలుగర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రయోజనంకుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ) :మారుతున్న కా�