ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుముత్యంపేటలో గ్రామ ముఖద్వారం ప్రారంభం దండేపల్లి, అక్టోబర్16: గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శ�
ఆడిపాడిన మహిళలు అలరించిన నృత్యాలు నిర్మల్ జిల్లా కేంద్రంలో కోలాటం ఆడిన మంత్రి అల్లోల మంచిర్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్రావు ఆదిలాబాద్లో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర మంచిర్యాల, నమస్తే తెలంగా
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 13 : శ్రీరాంపూర్ సీహెచ్పీ నుంచి రోజుకు 5 ర్యాకుల బొగ్గు రవాణా సామర్థ్యం పెరుగుతుందని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన సీహెచ్పీలో పర్య�
హాజీపూర్, అక్టోబర్ 11 : జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీశా�
మందమర్రి, అక్టోబర్11: దుర్గా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మందమర్రి పట్టణంలో 1వ జోన్లో గల వరసిద్ధి వినాయక మండపంలోని వనదుర్గాదేవి ఆలయంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి సోమవారం ప్రత్యేక
రామవరం, అక్టోబర్ 10 : కొత్తగూడెం ఏరియా కిస్టారం ఓసీ మెరిట్ టెక్నాలజీస్ను సుమారు రూ.12 కోట్లతో గంటకు వెయ్యి నుంచి 1500 టన్నుల బొగ్గును లోడింగ్ చేయగల కెపాసిటీతో ఏర్పాటు చేసిన నూతన ట్రక్ ప్రీ వేబిన్ సిస్టంన�
ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణబాబుతిర్యాణి మండలంలో అవగాహన సదస్సుతిర్యాణి, అక్టోబర్ 9 : చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అ�
ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుటీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులుహాజీపూర్, అక్టోబర్ 9 : మంచికి మారు పేరు మంచిర్యాల అని, ఇలాంటి ప్రాంతంలో గుండాలకు, రౌడీలకు ఎన్నటికీ ప్రజలు స్థానం కల్పించబోరని ఎమ్మ�
కాసిపేట, అక్టోబర్ 7 : మహిళలు వేధింపులకు గురైతే వెంటనే 100 నంబర్కు డయల్ చేయాలని, హింసించిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ స్పష్టం చేశారు. గురువారం మందమర్రి సర్కిల్ పరి
ఆసిఫాబాద్,అక్టోబర్7 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు, గ్రామాలను అభివృద్ధి చేసినట్లు జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్య�
సీఎం ప్రకటనతో కార్మికులకు 29శాతం వాటాకష్టకాలంలోనూ కేసీఆర్ పెద్ద మనసుసంస్థకు రూ.272.6 కోట్ల ప్రాఫిట్ మాత్రమే వచ్చినా రికార్డు స్థాయిలో ప్రోత్సాహంమొత్తంగా ఒక్కొక్కరికీ రూ.1.30లక్షలు వచ్చే అవకాశంకార్మికులక�
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 5 : టీఎస్ – ఐపాస్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్ధేశిత కాల వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భా�