ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని గంగాధర ఎస్సై వంశీకృష్ణ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు.
గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబ సమేత స్వయంభూ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్ర
ఒకప్పుడు మానకొండూరు నియోజకవర్గం అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని. నేడు శని పట్టి కాంట్రవర్సీలకు అడ్డగా మారిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రస�
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి మహిళలు ఇండ్ల ముందు బియ్యం పిండితో చేసిన రంగురంగుల ర�
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో కారు ఆచూకీ లభ్యమైంది. ఆ బావి వద్ద పోలీసులు బావిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్�
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
సాగునీటి కోసం తండ్లాడాడు. బావి తవ్వినా ప్రయోజనం లేకపోవడం, బోరు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదాన్ని నింపింది.
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈరవేణి రాజు కు చెందిన పాడి పశువుమేత కోసం పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆవు దాన
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే తెల్లటి గోడలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు నినాదాలతో నిండిపోయేవి. క్రమంగా వాటి పద్ధతి తగ్గుముఖం పట్టింది. తర్వాత బ్యానర్లు తెల్లటి వస్త్రాలతో నీలిరంగులతో రాసిన బ్యానర్లకు వీ
గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరుకు ప్రచారం ముగిసింది సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో పూట పోటీగా అభ్యర్థులు ప్రచార సాధనాల ద్వారా హోరోత్తించారు.