కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో నట్టేట ముంచుతోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ, ఈఈఈ విభాగాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలతో ఫ్రెషర్స్ హంగామా సృష్టించా�
విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని పారువెల్ల గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు తీగల మోహన్ రెడ్డి అన్నారు. పారువెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శనివారం ఆయన వాటర్ ప్యూరిఫైర్ బ�
చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది.
గన్నేరువరం మండలకేంద్రం గన్నేరువరంలో పశువులకు బుధవారం ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వల్ల పాల దిగుబడి తగ్గి, పశువు యొక్క ప్రాణానికి ప్రమాదకరం క�
10 ఏళ్ల పాటు అభివృద్ధి లో పరుగులు పెట్టించిన తన మానకొండూర్ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగ మారి�
యూరియా కోసం ఇంకా అదే గోస కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం ఏటాన్న పోదాం అనుకుంటే యూరియా బస్తాలు రావడంతో మానకొండూర్ మండలం దేవంపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకారం సంఘం ముందు గేటు తీయకముందే లైన్లలో నిలబడాల్సిన పర
మాల మహానాడు మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగం కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక
ణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహ�
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్