యూరియా కోసం ఇంకా అదే గోస కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం ఏటాన్న పోదాం అనుకుంటే యూరియా బస్తాలు రావడంతో మానకొండూర్ మండలం దేవంపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకారం సంఘం ముందు గేటు తీయకముందే లైన్లలో నిలబడాల్సిన పర
మాల మహానాడు మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగం కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక
ణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహ�
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్
రైతన్నలకు తెల్లారిందంటే యూరియా కోసం బారులు తీరి గంటల తరబడి నిల్చుంటే రెండు బస్తాలు ఇస్తున్నారు. మానకొండూరు మండలం వెల్ది, వేగురుపల్లి గ్రామాలకు గాను ఊటూరు సోసైటీ ద్వారా ఒక్కనొక్క లోడ్ లారీల్లో 460 బస్తాలు
50 ఏండ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకచోట గుమిగుడి వారి చిన్ననాటి మధురస్మతులను నెమరేసుకున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 1975-76 సంవత్సరం పదవ చదువుకున్న పూర్వ విద్యార్థుల�
గత రెండు రోజులుగా వర్షాలతో ఊళ్లల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మానకొండూర్ మండలం మద్దికుంట చెరువు నిండి మత్తడి పడుతుంది. ఈ వరదలకు వేసిన వరి పంటలు నీట మునిగాయి. మొన్నటి వరకు నీళ్
మానకొండూర్ మండలం గంగిపల్లి శ్రీ సరస్వతి విద్యాలయం లో బోనాల పండుగ సందర్భంగా బోనాల వేడుకలను ఆ పాఠశాల కరస్పాండెంట్ రంగు శీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్
నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన తనకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర నష్టం జరిగిందంటూ ఓ రైతు రోడ్డెక్కాడు. రహదారి పనులను అడ్డగించి నిరసన తెలిపాడు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ రైతునే అరెస్ట్ చేసి ఠ�
రైతన్న పై వానలు పగపట్టాయి. వర్షాకాలం ప్రారంభంలో అనవసర సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి మురిపించిన వానలు.. నేడు జాడ లేకుండా పోయాయి. ఎర్రని ఎండల్లో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వ�