తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వ�
కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్ అలుగునూర్ కార్పొరేటర్ గా నూతనంగా ఎన్నికైన కాల్వ మల్లేశం ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అలుగునూర్లో ఘనంగా సన్మానించారు.
సీఎం కప్ టోర్నమెంట్ లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్ జిల్లా చిగు రుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన క్రీడాకారులు హుస్నాబాద్ డివిజన్ నుండి కబడ్డీ ఆడి ఎంపికయ్యారు.
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) 14వ కన్వొకేషన్ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి బంగారు పతకాల
మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్గునూర్ డివిజన్లో ఎన్నికల వేడి హీటెక్కింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా తిష్టవేసి గెలుపు కోసం యత్నిస్తున్నారు.
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీ
కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి కాల్వ మల్లేషన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తనయుడు బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ఇంద్రనీల్ జన్మదిన వేడుకలను మంగళవార�
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు రోజుకో తీరున మోసం చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియనీ ఇద్దరు వ్యక్తులు తిరుగ�
విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా ఉత్సవాలను సోమవార
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మీచిన