సాగునీటి కోసం తండ్లాడాడు. బావి తవ్వినా ప్రయోజనం లేకపోవడం, బోరు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదాన్ని నింపింది.
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈరవేణి రాజు కు చెందిన పాడి పశువుమేత కోసం పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆవు దాన
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే తెల్లటి గోడలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు నినాదాలతో నిండిపోయేవి. క్రమంగా వాటి పద్ధతి తగ్గుముఖం పట్టింది. తర్వాత బ్యానర్లు తెల్లటి వస్త్రాలతో నీలిరంగులతో రాసిన బ్యానర్లకు వీ
గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరుకు ప్రచారం ముగిసింది సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో పూట పోటీగా అభ్యర్థులు ప్రచార సాధనాల ద్వారా హోరోత్తించారు.
శాంతియుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండలంలోని గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి
గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�
సంఘసంస్కర్త పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని మం�
కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో నట్టేట ముంచుతోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ, ఈఈఈ విభాగాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలతో ఫ్రెషర్స్ హంగామా సృష్టించా�
విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని పారువెల్ల గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు తీగల మోహన్ రెడ్డి అన్నారు. పారువెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శనివారం ఆయన వాటర్ ప్యూరిఫైర్ బ�
చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది.