మానకొండూర్ మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సాదినేని అమృతమ్మ (110) అనే శతాధిక వృద్ధురాలు శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండవర్గాలను నిండా ముంచిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడంపై మండిపడ్డారు. �
గురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్క�
గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో రోడ్డు సేఫ్టీ పై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నిబంధనలన�
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసి
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మ�
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పుర�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వికాస తరంగణి, చల్మెడ ఆనందరావు ఆసుపత్రి సౌజన్యంతో మహిళలకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని పంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని చావటి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
“సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రాణా ంతకంగా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీలు మూతపడేవర కు పోరాటం కొనసాగిద్దాం. గుగ్గిళ్ల, నర్సింలుపల్లె గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్ పరిశ్రమలతో ప్రజల ప్రాణా
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�