ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (ఆత్మ), చిగురుమామిడి మండల ప్రత్యేక అధికారి శత్రు నాయక్, ఎంపీడీవో రామ్మోహన్ చ�
ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కా�
చిగురుమామిడి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్గా పీ కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన స్వరూపారాణి తహసీల్దార్ గా పదోన్నతి పై వెళ్లడంతో రెండు నెలలుగా డిప్యూటీ తహసీల్దార�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రశాంత్ రెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గదులను, పాఠశాల
చిగురుమామిడిలో తహసీల్దారుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన ముద్దసాని రమేష్ పై పూర్తి విచారణ చేపట్టి మండల ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య కలెక్టర్ ను కోరారు.
తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపునకు గాను మండలంలోని అన్ని గ్రామాలకు ఇన్చార్జీల నియామకం చేపడుతున్నట్లు జేఏసీ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ�
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామ సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలం మల్లేష్, వార్డు సభ్యులు దాడి దేవకీఓదెలుతో పాటు నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పలు గ్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక కేసీఆర్ హయాంలో స్కీంలు చేపడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు స్కాంలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేవసాని శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా సిరికొండ వెంకట్రావు వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎ�
కరీంనగర్ కార్పొరేషన్ లోని 8 వ డివిజన్ అలుగునూర్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉప వాస దీక్షితో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో శివ సత�
చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తూ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలాన్ని పూర్తి స్థాయిలో అధి
గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఎఈ నెహ్రు, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్�