“సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రాణా ంతకంగా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీలు మూతపడేవర కు పోరాటం కొనసాగిద్దాం. గుగ్గిళ్ల, నర్సింలుపల్లె గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్ పరిశ్రమలతో ప్రజల ప్రాణా
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�
మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పక్షపాత వైఖరి మానుకొని చిత్తశుద్ధితో గౌరవెల్లి ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరు అందించాలని, అభివృద్ధి కోసం పూర్తి స్థాయి
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి జాతర ముగిసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవము ఘనంగా నిర్వహించారు.
వరంగల్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ విద్యార్థులకు బోధించేందుకు ఒక పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిమ్మ
నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు.
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధిలోని బరిగేలపల్లె ప్రభుత్వ పాఠశాలలో రికార్డులు భద్రత కొరబడిందని ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందించిన ఎంఈఓ జయప్రద శనివారం పాఠశాలను సందర్శించారు.
చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బం