యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామపంచాయతీలో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కే అనిల్ కుమార్ సూచించారు.
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లిలో సీపీఐ సీనియర్ నాయకులు దొంతరవేణి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాన్ని సోమవారం సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీని�
చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు �
చిగురుమామిడి మండలంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్లును చిగురుమామిడి గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం వారి కార్యాలయాల్లో శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ త
తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను గురువారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత స�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం వద్ద దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ లోనీ కిసాన్ నగర్ కు చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం పని కోసం అడ్డా వద్ద ఉండగా తనకు పని ఇస్తానని ఓ వ్యక్తి నమ్మించాడు.
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ సన్నిల్ల కవిత, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం ప్రారంభించారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెండు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ �
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శివారులో మోయ తుమ్మెద వాగులో ఇసుక తవ్వకలను పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుత�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం తిమ్మాపూర్ లో మాదకద్రవ్యాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.