చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్�
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కార కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన ధర్నా పోస్టర్ ను గన్నేరువరం మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు మంగళవారం ఆవిష్కరించ�
‘మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్రెడ్డిని అరెస్ట్ చేస్తరా..? లేదా మమ్మల్ని చావమంటరా?’ అని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బేతల్
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేలు వ్యవహారం చల్లారకముందే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి రగడ రాజుకొన్నది.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధు�
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఎలుక పెళ్లి కనకరాజు, ఎనగందుల నవ్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబా�
మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు గుండ్లపల్లి గ్రామానికి చెందిన వంగాల మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి ర�
షన్ దారులకు మరోసారి మూడు నెలల బియ్యం ముందుగానే ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ కొండం కనకయ్య తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కళావతితో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి అన్నారు.
మ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంతాలకు కట్టుబడి అమరులైన నాయకుల సేవలు మరువ లేనివని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం మొదటి వర్ధంతిన
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.