తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 325 మంది, ఉర్దూ మీడియంలో 109 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేసీఆర్ సర్కారులో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃనిర్మాణం కో�
ఇది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్మించిన టాయిలెట్ కాంప్లెక్స్. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కింద రూ. 7.50 లక్షలతో దీనిని నిర్మించింది.
మండలంలోని బొంరాస్పేట, చౌదర్పల్లి ఉన్నత పాఠశాల, బొంరాస్పేట ప్రాథమిక, బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మన ఊరు-మనబడి పథకం ద్వారా చేపట్టిన ప
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశ
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలని, అందుకు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండల పరిధిలోని ప్రజ్ఞాపూర్ జి�
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కన
గత పాలకులు తెలంగాణ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపని రంగమంటూ లేదు. రాష్ట్ర అభ్యున్నతికి బాటలు వేసే విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గతంలో జిల్లా చాలా చోట్ల భూత్బంగ్లాను తలపిస్తూ కనిపించే భవనాల్�
సర్కారు బడుల్లో త్వరలో సౌరకాంతులు తళుకులీననున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 77 పాఠశాలలను ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో సో�
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న సర్కారు బడిలో మౌలిక సద�
‘తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు.. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వ
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిల భవనాలు, తలుపుల్లేని బాత్రూంలు, కిటికీల్లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులైనా లేని పరిస్థితులను నాడు మనందరం చూశాం.
మన ఊరు మన బడి కా ర్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రామన్నపేట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సర్వాంగ సుందరంగా త యారయ్యాయి. సకల సౌకర్యాలు కల్పించుకొని కార్పొరేట్కు దీటుగా రూపు