పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు కుకునూర్ గ్రామంలో కొనసాగుతున్న ‘మనఊరు- మనబడి’ పన�
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తుండడంతో విద
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిల భవనాలు, తలుపుల్లేని బాత్రూంలు, కిటికీల్లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులైనా లేని పరిస్థితులను నాడు మనందరం చూశాం.
మన ఊరు మన బడి కా ర్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రామన్నపేట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సర్వాంగ సుందరంగా త యారయ్యాయి. సకల సౌకర్యాలు కల్పించుకొని కార్పొరేట్కు దీటుగా రూపు
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల ప�
Gadwal Girls High School | జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలల
సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో సకల సౌకర్యాలు కల్పిస్తూనే, మరోవైపు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చేలా ప్రభుత్వ ప్రా�
చేపట్టిన హరితహారం కార్యక్రమంతో సర్కారు బడులు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఏపుగా పెరిగిన చెట్లతో నందనవనాన్ని తలపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు -మన బడి’తో సర్కారు బళ్లు కార్పొరేట్కు దీటుగా రూపొందాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం ధర్మ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన,
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. విద్యార్