సర్కారు బడుల్లో త్వరలో సౌరకాంతులు తళుకులీననున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 77 పాఠశాలలను ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో సో�
తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. ఇది విద్యతోనే సాధ్యమని పిల్లలను బాగా చదివిస్తారు. ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు లేకపోవడంతో పస్తులుండైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు
నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెల�
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న సర్కారు బడిలో మౌలిక సద�
శిథిలావస్థకు చేరిన భవనాలు.. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన సర్కారు బడులు ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా మారాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మన ఊరు - మన బడి, మన బస్తీ- మనబడి కార్�
విద్యార్థులకు మంచి విద్యానందించడం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి కల్పనను అలవర్చుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గత పాలకులు సర్కారు విద్యను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోక పేద పిల్లలకు చదువును దూరం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్.. విద్యారంగంలో అనేక సం
అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్లో
మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, పేదలకు నాణ్యమైన విద్య చేరువైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మన ఊరు-మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూ�
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మనఊరు- మనబడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతు
విద్యతనే సర్వతోముఖాభివృద్ధి అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు సకల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యా హబ్గా వర్ధ
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే అప్పటి పాలకులకు చిన్నచూపు ఉండేది. దీంతో సర్కారు విద్య బలహీనపడింది. ఇరుకైన తరగతి గదులు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు..అరకొర వసతులు వెక్కిరించేవి. విద్యార్థులుంటే టీచర్లు ఉ�