నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ముచ్చటగా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తొమ్మిదేండ్లుగా జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందుకు �
జిల్లాలో మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో �
గత పాలకులు సర్కారు విద్యను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోక పేద పిల్లలకు చదువును దూరం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్.. విద్యారంగంలో అనేక సం
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను త్వరలో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలు, టీచర్ పోస్టుల భర్తీ, ‘మన ఊరు మన బడి మన బస్తీ మన బడి’ కార�
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమాలతో బడులు బలోపేతమయ్యాయి. రూ.కోట్ల వ్యయం తో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం అభివృద్ధి చే సింది. �
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించింది. దీనికి తోడు విద్యార్థులు టిప్"ట్యాబ్'గా చదువుక�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించ�
రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ పథకం కింద పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా కోసం జైళ్ల శాఖకు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
రాష్ట్రంలోని సర్కారు బడులు డిజిటల్ ఎడ్యుకేషన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా 2 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
Mana Basti-Mana Badi | మన బస్తీ- మనబడి(Mana Basti-Mana Badi) పనులను వేగవంతంగా చేపట్టి మే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు.
Minister Talasani | మే నాటికి మన బస్తీ - మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్లో మన బస్తీ - మన బడి పనులపై శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్
‘మన ఊరి- మన బడి’/ ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ఒక్కో ప్రభుత్వ బడి అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నది. కార్పొరేట్ బడులను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నది.
‘మన బస్తీ.. మన బడి’ కింద మొదటి విడుత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాల, బాలుర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల