Minister Talasani srinivas yadav | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న�
ప్రైవేటు పాఠశాలల కన్నా.. సర్కారు బడుల్లోనే అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొనేలా బడులను అభివృద్ధి పర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యా�
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్ధశ రా�
హైదరాబాద్ : ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమం�
హైదరాబాద్: మన ఊరు – మన బడి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మన ఊరు – మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మ�