ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ‘మన ఊరు-మన బడి/ మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది.
మన ఊరు/బస్తీ-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్
సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్ర
విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు స్కూళ్లను అద్భుతంగా తీsర్చిదిద్దుతున్నది. ముఖ్యంగా ‘మన బస్తీ- మన బడి’తో ప్రైవేటుకు దీటుగా ఆధునిక హంగులు కల్పిస్తున్నది. హైదరాబాద�
గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్న
దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’,‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తె�
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి పో తున్నాయి. కోట్లాది రూపాయలతో కార్పొరేట్ స్థాయి రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధి చేసిన పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్�
Mana ooru-Mana Badi | ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి’లో తీర్చిదిద్దిన బడుల ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 30న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు.
తమకు విద్యాబుద్ధులు నే ర్పిన పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పూర్వ వి ద్యార్థుల మనస్సు చలించింది. పాఠశాలలో తమ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని సంకల్పించుకున్నారు.
minister talasani srinivas yadav | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్య�
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. తద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించిన వారవుతాని పేర్కొన్నారు.
హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో గల ప్రభుత్వ ప్రాథమ�
‘మన బస్తీ - మనబడి’ కార్యక్రమానికి టాటా సంస్థ చేయూతనిచ్చింది. శిథిలావస్థలో ఉన్న హైదరాబాద్లోని సుల్తాన్బజార్ క్లాక్ టవర్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించింది.