ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పుణేకు చెందిన దీపక్ రజ్వాదే (22)ను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై లోనావాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుడు దీపక్ పుణ�
తాంత్రికుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గోవాలో కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడి (50)తో పాటు అతడికి సహకరించిన బాధితురాలి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశార�
సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసా చిత్తరువును ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. వృద్ధురాలి వేషంలో విగ్గు ధరించి వీల్చైర్లో వచ్చిన ఓ 36 ఏండ్ల వ్యక్తి ఫొటోపై ఓ కేకును విసి
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు.
వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల�
సోషల్ మీడియా సైట్లలో పెండ్లి పేరుతో మహిళలను మభ్యపెడుతూ రూ 3 కోట్ల వరకూ పలువురు మహిళలను మోసగించిన నైజీరియన్ను నోయిడా సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళను వెంటపడి వేధించిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా
విజ్ఞానం పొందడం, ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల ఆసక్తి ఉండాలే కానీ అందుకు వయసు అడ్డంకి కాబోదు. అందుకే మనం ఏ వయసులో ఉన్నా నేర్చుకోవాలనే తపనను కోల్పోరాదని పెద్దలు చెబుతుంటారు. ఆరున్నర ద�
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నేరగాడిని బుధవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపిన వ
రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఓ యువకుడు కత్తితో రావడం కలకలం రేపింది. కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ను దాటుతున్న సమయంలో వచ్చి ‘బీప్' శబ్దంతో ఈ వ్యవహారం వెలుగులోకి వ�
విద్యార్థినులకు అశ్లీల ఫొటోలు పంపుతూ.. వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడికి 15 రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ హాస్టల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థినుల వాట్సాప్ నంబర్కు గత 25
ముంబై: నన్ను ఎందుకు ప్రేమించవు?… అని అమ్మాయిని ప్రశ్నించిన ఒక వ్యక్తి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ దారుణం జరిగింది. 18 ఏళ్ల సుఖ్ప్రీత్ కౌర్ అలియాస్ కాశీష్ ప్రీత్పాల్సిం�