రాజస్థాన్లో సంచలనం సృష్టించిన కన్నయ్యలాల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడిపిస్తోందనే అనుమానంతో ఆమెపై యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో బుధవారం వెలుగుచూసింది.
హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు పుట్టిన రోజు బహుమతిగా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని ఇచ్చారు. హరీశ్ భార్య పూజ పుట్టిన తేదీ జూన్ 23. భార్యకు గిఫ్ట్గా చంద్రుడిపై స్థలం �
బంధువుల్లో అమ్మాయిలను చూసి నచ్చితే పెండ్లి చేసుకోవడం ఒక పద్ధతి. మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం మరో పద్ధతి
ప్రేమించి పెండ్లి చేసుకున్న నెలరోజులకే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సౌభాగ్యకుమార్ నాయక్ (26) బతుకుదెరువు కోసం నగరాని�
ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు.
వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
కూతురు క్షేమం కోసం సద్గుణాలు ఉన్న అల్లుడు కావాలని కోరుకొని.. గూగుల్ సెర్చ్లో ఓ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించి బోల్తాపడ్డాడో వ్యక్తి. అత్తాపూర్కు చెందిన బాధితుడు(62) తన కుమార్తెకు వివాహం చేసేందుకు పల�
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి ఇంటికి చేరుతున్న ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఢిల్లీ వ్యక్తి ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేయగా తీరా డెలివరీ చేసిన పదార్ధం చూసి అతడు షాకయ్యాడు.