తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింప�
ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�
కువైట్కి చెందిన అల్ రెఫై అనే 24 ఏండ్ల యువకుడు అరుదైన ఫీట్ సాధించాడు. ఏకంగా 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించా డు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే పిన్న వయస్కుడిగా గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు కామీ రీటా. 56 ఏండ్ల వయసులో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. 26వ సారి ఆ పర్వతాన్ని ఎక్కి ప్రపంచంలోనే ఎక్కువసార్లు అధిరోహించిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
థాయ్ల్యాండ్లో భార్య శవాన్ని 21 సంవత్సరాల పాటు ఇంటిలోనే అట్టిపెట్టుకున్న ఓ వ్యక్తి ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించాడు. విశ్రాంత సైనికాధికారి చాన్ చనవచరకర్న్ భార్య అనారోగ్యంతో రెండు దశాబ్దాల క్రిత�
ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి
యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద
గురుగ్రామ్లోని డీఎల్ఎఫ ఫేజ్ త్రీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మహిళ (24)పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి కత్తిపోట్లకు గురిచేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుని అత్తమామల వద్ద ఉంటున్న వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. బిహార్లోని పునియ జిల్లా పురాబ్ తోలా గ్రామంలో ఈ �