Crime news | తల్లి తలపై కొడుకు ఇనుపరాడ్డు (Iron rod) తో కొట్టి దారుణంగా చంపేశాడు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నెల్లై (Nellai) జిల్లాలోని నాంగునేరి మూలైకరైపట్టి పట్టణ సమీపంలో ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో ప్రతిపక్ష మహా ఘట్బంధన్ (Maha Ghatbandhan) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి (CM candidate) ని తానేనని ఆర్జేడీ నేత (RJD top leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించుకున్నారు.
Car Rams Into Restaurant | వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్
Crime news | కొంతమంది కలిసి ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య పరిధిలోని ఆలయంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిద్ర పోతున్న వ్యక్తి గొంతు కోసి బంధువు హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అయోధ్య జిల్లాలోని కుమార్గంజ్ పోలీస్ స్టేష�
మేడ్చల్ మల్కాజిగిరి : బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మరకు.. సంగా ర�
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని కృష�
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేబర్తి గ్రామానికి చెంద�
వికారాబాద్ : రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం బాబాపూర్ గ్రామాని�
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.
Train collision | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొడిమ్యాల మండలం అప్పరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది.
కాచిగూడ : ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అజయ్ (25), మరో వ్య�