Man died | ఓ వ్యక్తి తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రిగ్గర్పై వేలుపడింది. అంతే ఆ రైఫిల్లోంచి తూటా దూసుకొచ్చి నేరుగా అతని తలలోకి వెళ్లింది. అతను అక్కడికక్కడే ప్�
Tragedy News | ఉదయం 10 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండటంతో ఏడు గంటలకు మైలపోలు తంతు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. సంతోషంగా కొడుకు మైలపోలు వేడుక చూస్తున్న తండ్రికి ఒక్కసారిగా గుండెపోటు �
జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�
మెదక్ : అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట గ్రామానికి చెందిన సిద్ధి రాములు(48) లక్ష్మాపూ
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు..హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే రోడ్డు పక్కన కుంట్లూ�
మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామి�
మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా, మర్�
Crime news | తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
మారేడ్పల్లి : రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివ�
మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగ�
చార్మినార్ : కడుపు నొప్పితో భాదపడుతూ ఆసుపత్రిలో చేరితే వార్డుబాయ్ అందించిన వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివర�
గుంతలో పడి వ్యక్తి మృతి | జిల్లాలోని కేశంపేట మండలం దేవునిగుడి తండా పంచాయతీలో వాటర్మెన్గా పనిచేస్తున్న రాత్లావత్ గోపాల్ (53) అనే వ్యక్తి నీటి గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.