దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింద�
నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కర�
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి
మేడ్చల్ మల్కాగిరి : అనుమానాస్పద స్థితిలో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన�
వికారాబాద్ : క్రషర్ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మున్