వ్యక్తి మృతి | రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యంతో వాహనదారులు మృతి చెందుతున్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ అనే వ్యక్తి ధాన్యం కుప్పను ఢీకొని తీవ్రగాయాలపాలై మృతి చెందాడు.
సైదాబాద్ : ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న (45) గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మరణించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకట్రెడ్డి కథనం ప్రకారం… సైదాబాద్ వి
శంషాబాద్ రూరల్ : లారీ ఢికొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు మండలం ఇమ్ముల్నర్వ గ్రామానికి చెందిన అప్పర్ (55
Crime news | పల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలోని శౌకత్పల్లి వడ్డెర కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వికారాబాద్ : బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండల కోకట్ గ�
Accident | నగరంలోని ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రేతిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే వ్యక్తి మృతి చెందగా.. మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.
నందిగామ : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మణ్ (45) గ్రామంలోని అంబపురం చెరువులో చేపలు �
వ్యక్తి మృతి | పెంట్ హౌస్ను కూల్చే క్రమంలో అదుపుతప్పి పైనుంచి పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో ఇవాళ ఘటన జరిగింది.