ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.
Jyothi Raophule | రైలు పట్టాలు(Train tracks) దాటి ప్లాట్ ఫారం ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు(Train ) ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘హిట్ అండ్ రన్' కేసు నమోదైంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవ
Car accident | పండుగ పూట హుస్నాబాద్(Husnabad) పట్టణంలో విషాదం నెలకొంది. హుస్నాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) పట్టణంలోని శివాజీనగర్కు చెందిన ఎగ్గోజు యశ్వంత్(17)అనే వ్�
Road accident | ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. డీసీఎం(DCM), కారు(Car) ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Siddipet | ప్రమాదవశాత్తు బురద పొలంలో పడి వ్యక్తి మృతి( Man died) చెందిన సంఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
Man died | ఓ వ్యక్తి తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రిగ్గర్పై వేలుపడింది. అంతే ఆ రైఫిల్లోంచి తూటా దూసుకొచ్చి నేరుగా అతని తలలోకి వెళ్లింది. అతను అక్కడికక్కడే ప్�
Tragedy News | ఉదయం 10 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండటంతో ఏడు గంటలకు మైలపోలు తంతు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. సంతోషంగా కొడుకు మైలపోలు వేడుక చూస్తున్న తండ్రికి ఒక్కసారిగా గుండెపోటు �
జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�
మెదక్ : అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట గ్రామానికి చెందిన సిద్ధి రాములు(48) లక్ష్మాపూ
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు..హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే రోడ్డు పక్కన కుంట్లూ�
మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామి�