కాచిగూడ: ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు.
కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈదీబజార్లోని మహ్మద్నగర్కు చెందిన మహ్మద్ రఫిక్ (43) బుధవారం రాత్రి యాకత్పుర-ఉప్పుగూడ రైల్వేస్టేషన్ల మధ్య ఇయర్ ఫోన్స్ పెట్టుకొని..పట్టాల వెంట వెళ్తుండగా..రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు.