Accident | సంగెం మండల కేంద్రానికి చెందిన గుండేటి భాస్కర్ (38) మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. కాగా తనకున్న నాలుగు పాడి గేదల కోసం పచ్చగడ్డి కోసుకురావడానికి మైలు రాయి 391/29-27 అప్లైన్ ఎల్గూరు, చింతలపల్లి ర
Man Falls From Bike, Run Over By Train | బైక్పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్ జారడంతో పట్టాలపై పడ్డాడు. పైకి లేచిన అతడు బైక్ తీయబోయాడు. రైలు రావడాన్ని గమనించి తప్పిం
Drunk Man Drives Auto On Railway Tracks | మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైలు పట్టాలపై ఆటో నడిపాడు. మరో ట్రాక్పై రైలు వస్తున్నది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఆటో డ్రైవర్ను అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ముంబై, కర్జత్ రైలు పట్టాల పకన ఓ సూట్కేస్లో యువతి మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఈ మిస్టరీని 25రోజుల్లోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వీ విజయకుమార్ వెంకటేశ్, టీ యశస్విని రాజా, ధనలక్ష్మ�
Man Drives Onto Railway Tracks | ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో జరిగిన పార్టీకి వెళ్లాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ తిరుగు ప్రయాణమయ్యాడు. గూగుల్ మ్యాప్ను ఫాలో అయ్యాడు. ఈ నేపథ్యంలో రైలు పట్టాలపైకి కారును డ్రైవ్ చేశాడు. లోకో ప�
long iron pole on railway tracks | రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. గమనించిన లోకో పైలట్ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐర�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామాల మధ్య ఉన్న 20వ రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు సోమవారం రైల్వే, రెవెన్యూ అధికార�
భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహం అధికంగా రావడంతో జిల్లాలోని కేసముద్రం - ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 �
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన శనివారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.