Drunk Man Drives Auto On Railway Tracks | మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైలు పట్టాలపై ఆటో నడిపాడు. మరో ట్రాక్పై రైలు వస్తున్నది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఆటో డ్రైవర్ను అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ముంబై, కర్జత్ రైలు పట్టాల పకన ఓ సూట్కేస్లో యువతి మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఈ మిస్టరీని 25రోజుల్లోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వీ విజయకుమార్ వెంకటేశ్, టీ యశస్విని రాజా, ధనలక్ష్మ�
Man Drives Onto Railway Tracks | ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో జరిగిన పార్టీకి వెళ్లాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ తిరుగు ప్రయాణమయ్యాడు. గూగుల్ మ్యాప్ను ఫాలో అయ్యాడు. ఈ నేపథ్యంలో రైలు పట్టాలపైకి కారును డ్రైవ్ చేశాడు. లోకో ప�
long iron pole on railway tracks | రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. గమనించిన లోకో పైలట్ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐర�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామాల మధ్య ఉన్న 20వ రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు సోమవారం రైల్వే, రెవెన్యూ అధికార�
భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహం అధికంగా రావడంతో జిల్లాలోని కేసముద్రం - ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 �
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన శనివారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.
JCB Runs On Railway Tracks | ఒక భారీ జేసీబీ రైల్వే ట్రాక్పై పరుగులు తీసింది. (JCB Runs On Railway Tracks) అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రైల్వే ట్రాక్ల నిర్మాణం కోసం తమ భూములను స్వాధీనం చేసుకుని, తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ దాదాపు 100 మంది రైతులు కొల్హాపూర్-గోండియా మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ రైలును బుధవారం దాదాపు నాలుగు గంటల