Farmers Protest | పంజాబ్ రైతులు (Farmers Protest) మరోసారి నిరసనకు దిగారు. భూసేకరణ పరిహారం సరిపోవడం లేదని ఆరోపిస్తూ గురువారం పలు చోట్ల రైలు పట్టాలపై బైఠాయించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది.
గత 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా లాభపడిందని గత శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరేడ్గ్రౌండ్ సభలో సెలవిచ్చ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందించాలని, అలాగే పోడు భూముల సాగు పట్టాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు�
America | అమెరికాలోని ఓరేగాన్ సిటీలో దారుణం జరిగింది. ఓ మహిళ 3 ఏండ్ల పసిపాపను రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్రమత్తమైన ప్రయాణికులు.. ఆ పాపను రైలు పట్టాలపై నుంచి ప్లాట్ ఫామ్పైకి తీసుకొచ్చారు.
bihar | ఓ ప్రయాణికుడు రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆగి ఉన్న రైలు కింద నుంచి పట్టాలను దాటేందుకు యత్నించాడు. అంతలోనే రైలు కదలడంతో.. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను �
రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. జైపూర్లో బుధవారం రాత్రి 35 ఏండ్ల మహిళలపై రైల్వే ట్రాకుల సమీపంలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
పాట్నా: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విధ్వంసం కొనసాగుతోంది. ఇవాళ కూడా బీహార్లో యువత చెలరేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఇవ�
ISI | దేశంలో మరోసారి భారీ విధ్వంసానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ( Inter-Services Intelligence) కుట్రపన్నింది. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్�
న్యూఢిల్లీ: ఒక మహిళ వింతగా ప్రవర్తించింది. రైలు పట్టాల మధ్యలో ఆమె పడుకున్నది. ఇంతలో ఒక గూడ్స్ రైలు ఆమె మీదుగా వేగంగా వెళ్లింది. అనంతరం పైకి లేచిన ఆ మహిళ ఏమీ జరుగనట్లుగా చేతిలోని మొబైల్ ఫోన్లో మాట్లాడుత�
ముంబై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అది ముంబైలోని వాంగణీ రైల్వే స్టేషన్.. ప్లాట్ఫాం అంచు దగ్గర్లో తల్లితో కలిసి నడుస్తున్న బాలుడు అదపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో అటువైపుగా ఓ రైలు దూసుకొస్తున్నది. ఆ బ�