Ear phones | చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి బిజీ రోడ్డును దాటాడు. వేగంగా వచ్చిన స్కూల్ బస్సు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.
సెల్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ఫోన్ ఉన్న 70 శాతం మంది ఇప్పుడు ఇయర్ఫోన్లు, ఇయర్ బడ్లను సైతం నిత్యం వాడుతున్నారు. ము
ఇయర్ఫోన్స్ కారణంగా నేటితరం పిల్లల్లో.. ప్రతి ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్య వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. రోజు మొత్తంలో గంటపాటు మాత్రమే.. అదీ 60 శాతం వాల్యూమ్తో వింటే ఎలాంటి ఇబ్బందీ ఉండదని సూచిస్
ఎన్నో వేలు పెట్టి మంచి స్మార్ట్ఫోన్ తీసుకుంటాం. కానీ.. దానికి తగ్గట్టుగా మంచి ఇయర్ఫోన్స్ కూడా ఉండాలి. లేదంటే.. చేతుల్లేని మనిషిలా ఉంటుంది ఫోన్. స్మార్ట్ఫోన్కు తగ్గట్టు ఇయర్ఫోన్స్ కూడా ఉండాలి. ఈ