Mamata Banerjee | ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాం�
ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రధాని పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి మమత ప్రతిపాదించగా, ఇప్పుడు దానికి కౌంటర్గా ప్రధాని మోదీని ఓడించాలంటే నితీశ్ కుమార్లాంటి మ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు (BJP Leader) అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul) సవాల్
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రి చేయడాన్ని రాష్ట్రపతి, ప్రధానితో పాటు వివిధ పార్టీలు తప్పుబట్టాయి. కానీ ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగ�
Priyanka Gandhi | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్ర�
Mamata Banerjee: ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఢి�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారు. మంగళవార�
Mamata Banerjee | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటన చేయాలంటూ ఆందోళనకు దిగిన 33 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర�
కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ కోరుతోంది. కేంద్ర నిధుల విడుదల కోరుతూ ఈనె 20న ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. శుక్రవారం లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించారు. ఈ మేరకు ఎథిక�
CM Mamata | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీ గార్డెన్ వర్కర్స్తో ముచ్చటించారు. డార్జిలింగ్లోని కుర్సియోంగ్ ఏరియాలో ఉన్న మకైబారి టీ గార్డెన్లోకి మమత వెళ్లారు. అక్కడున్న కూలీలతో ఆమె �