ఆదాయంలో దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3,077 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలుపగా, అందులో కేవలం బీజేపీకే 2,361 కోట్ల ఆదాయం �
Trinamool Congress: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో విపక్ష ఇండియా కూటమి ఇబ్బందులు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవాలని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మ�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అ�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస
Congress : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు