Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస
Congress : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు
రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిస్తారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి ఎందుకు సెలవు ప్రకటించరని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేప�
Rahul Gandhi : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించారు. అందుకే వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీత గురించి కాదని విమర్శించారు.
రాబోయే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశ
CM Mamata Banerjee: కోల్కతాలోని కాళీమందిర్లో ఈనెల 22వ తేదీన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆ తర్వాత హజ్రా నుంచి పార్క్ సర్కస్ మైదానం వరకు సర్వమత ర్యాలీ ఉంటుందని సీ�
లోక్సభ, అన్ని రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలనే ప్రతిపాదనను అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ గురువారం తేల్చిచెప్పారు.
Mamata Banerjee : రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్ ఓ జిమ్మిక్ షో అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఆ షో చేపడుతున్నట్లు ఆమె ఆరోపించారు. సౌత్ 24 పారగనాస్ జిల్లాలోని జోయ్నగ
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి.
వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు.