భూ యజమానులు, రైతులు ఏ చీకు చింత లేకుండా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదనుకుంటా. భూముల భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న ‘ధరణి’ పోర్టల్పై ఆ పార్టీ అక్కసు వెళ్లగక్కుతున�
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు జనం కరువయ్యారు. నల్లగొండకు చేరుకున్న పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. ఆ పార్టీ నేతల మధ్య అధిపత్య పోరు ఎప్పటిలాగే కొనసాగింది. శనివారం నల్లగొండ పట్టణంలో సాగిన పాద
కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు, స్కామ్లు జరిగాయి, అలాంటి తప్పుడు పనులకు కేరాఫ్ అయిన కాం గ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నువ్వు వెన్నెనుక తప్పులు దాచుకోని నీతులు మాట్లాడితే సరికాదని, హుందాగా �
కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. మల్లు భట్టి విక్రమార్క.. పాలమూరు జిల్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ పాదయ�
రాష్ట్ర కాంగ్రెస్లో కొత్త కమిటీల ఏర్పాటుపై అసంతృప్త జ్వాలలు కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై పార్టీ సీనియర్లు ఆగ్రహంతో రగిల
ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చింతకాని, జూన్ 14 : దళితబంధు పథకం ద్వారా దళితులంతా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకాని రైతువేద�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళితబంధు రాజకీయాలకు అతీతంగా పథకం అమలు అందరం కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి వారిని తల్లిదండ్రుల్లా కడుపున పెట్టుకోవాలి నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు దశలవారీగా రా
దళితబంధుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చింతకాని, సెప్టెంబర్ 11: దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొ�