ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.21గంటలకు తన చాం బర్లో వేదపండితుల మంత్రోచ్ఛరనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
Mallu Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రి (Deputy Cm)గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రమాణం చేశారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.
భూ యజమానులు, రైతులు ఏ చీకు చింత లేకుండా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదనుకుంటా. భూముల భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న ‘ధరణి’ పోర్టల్పై ఆ పార్టీ అక్కసు వెళ్లగక్కుతున�
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు జనం కరువయ్యారు. నల్లగొండకు చేరుకున్న పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. ఆ పార్టీ నేతల మధ్య అధిపత్య పోరు ఎప్పటిలాగే కొనసాగింది. శనివారం నల్లగొండ పట్టణంలో సాగిన పాద
కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు, స్కామ్లు జరిగాయి, అలాంటి తప్పుడు పనులకు కేరాఫ్ అయిన కాం గ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నువ్వు వెన్నెనుక తప్పులు దాచుకోని నీతులు మాట్లాడితే సరికాదని, హుందాగా �
కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. మల్లు భట్టి విక్రమార్క.. పాలమూరు జిల్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ పాదయ�