పీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద ఎత్తున లాబీయింగ్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి కూడా కీలకం కానున్నది. దీంతో అధిష్ఠానం పెద�
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ఏ పార్టీ అయిన�
ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నే�
యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం తొలుత లైట్గా తీసుక�
వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల పట్ల బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి మాట్లాడ�
హైదరాబాద్లోని బేగంపేట్, యాకుత్పుర రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వాటికి సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
వినియోగదారుల నుంచి వచ్చే విద్యుత్తు సమస్యలపై సకాలంలో స్పందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. కాల్సెంటర్ను బలోపేతం చేయాలని, వినియోగదారుల నుంచి వచ
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
‘విద్య, వైద్యం మా ప్రాధాన్యం. విద్యారంగానికి బడ్జెట్లో నిధుల వాటా పెంచుతాం. మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తాం..’ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కానీ, తాజా ఓటాన్ అకౌంట్ బడ్
రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), వాటికి అనుబంధంగా కొనసాగుతున్న అనేక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్నది.
దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పాదయాత్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివసించిన ప్రగతిభవన్పై కాంగ్రెస్ నాయకులు చేయని విమర్శలు లేవు. కేసీఆర్ తన విలాసాల కోసం ప్రగతి భవన్ను కుట్టుకున్నాడని, ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. ఆ భవనా�