సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11.6.2021న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్లొచ�
రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కలుద్దాం రమ్మని రైతులకు సమాచారం ఇచ్చి ఆపై కలవకుండా వెళ్లిపోయిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే సమయం ఇవ్వకుండా అవమానించారని మండిపడుత�
అసెంబ్లీలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది.
మూసీ సుందరీకరణ విషయంలో ప్రచారమే లక్ష్యంగా ప్రభుత్వం డంబాచార ప్రకటనలతో ఇటు జనాలను అటు అధికారులను అయోమయానికి గురిచేస్తోంది. పూటకో మాటతో మంత్రులు చేస్తున్న ప్రకటనలు మరిన్నీ అనుమానాలకు తావిస్తోంది.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మూలధన వ్యయాన్ని భారీగా తగ్గించింది. ఇందుకు బడ్జెట్లో రూ.33,486 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల కల్పన ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72 వేల కోట్లతో భారీ మొత్తంలో నిధులు కేటాయించామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు పథకాల అమలుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేనేత, వస్త్ర శాఖకు ప్రభుత్వం రూ.355కోట్లు కేటాయించింది. విద్యార్థుల యూనిఫామ్స్, దవాఖానల్లో ఉపయోగించే బెడ్షీట్లు వంటివి చేనేత సహకార సంఘాల ద్వారా సేకరిస్తామని బడ్జెట్లో ప్రకటించింది.
బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.50 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.189 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణ స్వయం ఉపాథి పథకం (బెస్ట్), వివేకానంద విదేశీ విద్యాపథకం కోసం 800 మందిని ఎంపికచేశారు.
Telangana Budget | ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు మంజూరు చేశామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు.