ప్రజాపాలన దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులమని నమ్మబలుకుతూ.. దరఖాస్తులో తప్పులున్నాయని కాల్స్ చేస్తున్నారు. అనంతరం వారి బ్యాంకు ఖా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా వెళ్తారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల�
‘భట్టి విక్రమార్కను సీఎం చేస్తారని అనుకున్నాం. పార్టీలోనే మంచి విజన్, కమిట్మెంట్, అనుభవం ఉన్న నాయకుడు. విక్రమార్కను సీఎంగా చూడాలనే కార్యకర్తలు రాత్రి పగలు ఎంతో కష్టపడి పని చేశారు. సీఎల్పీ నేతగా భట్టి�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పదేండ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలం
పెండింగ్ నిధులు ఇప్పించి, తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతి
ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.21గంటలకు తన చాం బర్లో వేదపండితుల మంత్రోచ్ఛరనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
Mallu Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రి (Deputy Cm)గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రమాణం చేశారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.