Mallikarjun Kharge | దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్�
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ ముగిసిన మరుసటి రోజే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధ
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi ) పై కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీల (central agencies)ను ఉసిగొల్పుతూ అవినీతిప
బ్రిటన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ వేదికగా భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లి�
Mallikarjun Kharge | రాజ్యసభ సజావుగా సాగింది కొంతసేపే అయినా మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విసురుకున్న వ్యంగ్యాస్త్రాలతో సభలో నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన �
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసివచ్చే ప్రతిపక్షాలన్నింటితో కూటమిగా ఏర్పడి పోరాడాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
CWC | ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ ఏకగీవ్ర నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నామినే�
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్ (Aicc Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాజధాని రాయపూర్ ( Raipur) వేదికగా ఈ సమావేశాలు 3
Mallikarjun Kharge | 2024 సార్వత్రిక ఎన్నికల( 2024 National Elections)పై ఏఐసీసీ చీఫ్ (AICC
chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ( 2024
National Elections) కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కూటమిదే విజయమని అన్నారు.
Mallikarjun Kharge | కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.