Rajya Sabha | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి డ�
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బుధవారం దశదిశా లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పెదవివిరిచారు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో
Gujarat Elections | గుజరాత్ ఎన్నికల్లో ఘోర ప్రభావం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ గుజరాత్ ఫలితాలపై సమీక్షించి, రెండువారాల్లోగా నివేదిక�
Heraben | ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖ�
Raghu Sharma | గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని క�
ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో విజయం కొంత ఊరట కలిగిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ తోసిపుచ్చారు.
Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్నాటకలోని కోలార్లో ఆయన పోస్టర్ను దుండగులు చించివేయడం కలకలం రేపింది.