ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో విజయం కొంత ఊరట కలిగిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ తోసిపుచ్చారు.
Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్నాటకలోని కోలార్లో ఆయన పోస్టర్ను దుండగులు చించివేయడం కలకలం రేపింది.
Mallikarjun Kharge:కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ
Mayawathi | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియామకమైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. గడ్డుకాలంలో దళితులను
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే తొలుత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు.
Rahul Gandhi | ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతండగానే.. మరోవైపు రాహుల్గాంధీ తమ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రస్తావించడం
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
Rahul Gandhi | పార్టీలో తన పాత్ర ఏంటన్నదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే నిర్ణయిస్తారని ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత