ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శ చేశారు. ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చిన ఆయన తర్వాత తన విమర్శలకు క్షమాపణ చెబుతూ.. తాను బీజేపీ సిద్ధాంతాలను విషసర్పంతో పోల్చినట్ట
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) ముందు మాజీ సీఎం, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ పార్టీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్న�
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�
Opposition unity | ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమె�
Mallikarjun Kharge | దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్�
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ ముగిసిన మరుసటి రోజే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధ
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi ) పై కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీల (central agencies)ను ఉసిగొల్పుతూ అవినీతిప
బ్రిటన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ వేదికగా భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లి�
Mallikarjun Kharge | రాజ్యసభ సజావుగా సాగింది కొంతసేపే అయినా మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విసురుకున్న వ్యంగ్యాస్త్రాలతో సభలో నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన �
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసివచ్చే ప్రతిపక్షాలన్నింటితో కూటమిగా ఏర్పడి పోరాడాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.