Kharge Summoned: ఖర్గేపై వంద కోట్ల పరువునష్టం కేసు వేశారు. భజరంగ్దళ్ను బ్యాన్ చేస్తామని ఖర్గే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో హితేశ్ భరద్వాజ్ అనే వ్యక్తి పంజాబ్లో ఈ కేసును �
Karnataka | సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెచ్చారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య అంగీకరించినా డీకే �
Mallikarjun Kharge | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన �
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) పోలింగ్ జరుగుతుండగా రాష్ట్రంలో సంక్షేమ సర్కార్ కొలువు తీరుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు.
Randeep Surjewala | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge)ను హత్య (murder) చేసేందుకు బీజేపీ (BJP) కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా (Randeep Surjewala ) ఆరోపించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ ప్రజల ముందు కన్నీరు పెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఘాటుగా విమర్శించారు. బీదర్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్
Priyank Kharge | ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా 'పనికిరాని కొడుకు' అని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శ చేశారు. ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చిన ఆయన తర్వాత తన విమర్శలకు క్షమాపణ చెబుతూ.. తాను బీజేపీ సిద్ధాంతాలను విషసర్పంతో పోల్చినట్ట
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) ముందు మాజీ సీఎం, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ పార్టీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్న�
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�
Opposition unity | ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమె�