రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Mallikarjun Kharge | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Biren Singh)ను బర్తరఫ�
Dasoju Sravan | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత�
మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (LOP) తనను నియమించాలని పుణె (Pune) జిల్లాలోని బోర్ ఎమ్మెల్యే (Bhor MLA) సంగ్రామ్ థోప్టే (Sangram Thopte) కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానికి లేఖ రాశారు.
Mallikarjun Kharge | కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంల�
మణిపూర్లో రాహుల్ గాంధీ కాన్వాయ్ను గురువారం రాష్ట్ర పోలీసులు నిలువరించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. అల్లర్లతో అట్టుడికిన (Manipur Violence) ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనడం అవ�
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ( ordinance)కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) విపక్�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు
Mallikarjun Kharge | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.