కర్ణాటకలో (Karnataka) నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి�
కాంగ్రెస్ పాత కథ మళ్లీ కర్ణాటకలో పునరావృతం అయింది. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా సీఎం ఎవరన్నది తేల్చలేక ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల్లో గెలిచేదాకా ఐక్యతారాగం.. ఆ తర్వాత ఎప్పటిలాగే అంతర్గత కుమ
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ
కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నది.
Kharge Summoned: ఖర్గేపై వంద కోట్ల పరువునష్టం కేసు వేశారు. భజరంగ్దళ్ను బ్యాన్ చేస్తామని ఖర్గే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో హితేశ్ భరద్వాజ్ అనే వ్యక్తి పంజాబ్లో ఈ కేసును �
Karnataka | సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెచ్చారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య అంగీకరించినా డీకే �
Mallikarjun Kharge | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన �
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) పోలింగ్ జరుగుతుండగా రాష్ట్రంలో సంక్షేమ సర్కార్ కొలువు తీరుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు.
Randeep Surjewala | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge)ను హత్య (murder) చేసేందుకు బీజేపీ (BJP) కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా (Randeep Surjewala ) ఆరోపించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ ప్రజల ముందు కన్నీరు పెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఘాటుగా విమర్శించారు. బీదర్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్
Priyank Kharge | ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా 'పనికిరాని కొడుకు' అని వ్యాఖ్యానించారు.