Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ సర్కారు దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ట్విటర్లో �
మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుకుంటుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సభకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ల
married man | గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభలో గురువారం కాస్త నవ్వులు వెల్లివిరిశాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్, బుధవారం కోపంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖా�
ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలిచ్చిన అధికార పీఠానికి సార్థ్ధకత చేకూర్చిన వారవుతారు. మంచి పాలకుడిగా ప్రజలను మెప్పించగలుగుతారు. లేకపోతే ఆ ప్రజలే అధికార పీ�
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.