కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు రాజ్యసభ సాక్షిగా బహిర్గతమయ్యాయి. తమ రాష్ట్రంలో ఓబీసీ కులగణన నివేదిక విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివ�
Congress meet | తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది సీఎం పదవిని ఆశిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. తాజాగా కాంగ్రెస�
Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై (telangana cm Candidate) ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. సీఎం ఎంపికపై ఖర్గే తాజాగా క్ల
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ
చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ఎన్నికల్లో (Assembly Elections Results) పార్టీకి లభించిన ఫలితాలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సొంత ఊరిలోనే మంచినీళ్లకు దిక్కులేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటకకు చెందిన ఖర్గే సొంత ఊరిలో కరెంటు కూడా ల�
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పేరును పలకబోయి పొరపాటున రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని సంభోదించి విమర్శలపాలవుతున్నారు.
Karnataka Congress | కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించి సరిగ్గా ఆరు నెలలు. అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని రాష్ట్ర ప్రజలు అప్పుడే చింతిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు, సీఎం సీటు లొల్లి అటుంచితే.. రాష్�
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత ఇలాకా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభ అట్టర్ప్లాఫ్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్చార్�
Mallikarjun Kharge | ‘సార్ ఇంకో విషయం, 24 గంటల విద్యుత్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పట్లో కరెంటు కోతలు ఎలా ఉండేవి... ఇప్పుడు ఎలా ఉంది అంటూ దెప్పిపొడుస్తున్నారు. రోజుకు 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని ఈసీకి లేఖ రాయండి.. �
Mallikarjun Kharge | బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయంటూ ధ్వజమెత్తారు.
PM Modi |తమ పబ్లిసిటీ కోసం కేంద్రంలోని మోదీ సర్కారు సైన్యాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సైన్యానికి బీజే�
Shashi Tharoor | 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.