Anantkumar Hegde : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అందించాలని కర్నాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Brijendra Singh | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో ఆ పార్టీ షాక్ తగిలింది. బీజేకి చెందిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో వెల్లడించారు. ‘నేను రాజకీయపరమైన క�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వు) లోక్సభ నియోజకవర్గం హాట్ సీటుగా మారనున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి ఇదే నియోజకవర్
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగర�
Mallikarjun Kharge : మూడు వ్యవసాయ చట్టాల నిలిపివేత మోదీ ఎత్తుగడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మూడు నల్ల చట్టాల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, 2024లో కేంద్రంలో కాంగ్రె
AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు వరుస షాక్లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్సభ స్థా�
Mallikarjun Kharge : వర్ణ వ్యవస్ధను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా పోస్ట్పై దుమారం రేగుతోంది. దేశంలోని ఓ రాష్ట్ర సీఎం ఈ తరహా భాషను వాడటం సిగ్గుచేటని, తక్షణమే ఆయనను తొలగించాలని క�
Mallikarjun Kharge | బీజేపీ మెజారిటీ ఈసారి 400 కంటే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన ఈ వ్యాఖలపై ప్రధాని మోదీతోపాటు బీజేపీ ఎంపీలు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సో�
Sudhanshu Trivedi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. 2024లోనూ మళ్లీ ప్రధానిగా మోదీ ఎన్నికయితే.. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగవని కాంగ్రె�
Mallikarjun Kharge | ‘ఇండియా’ కూటమిలో విభేదాలు తొలగించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. కూటమి బాగా పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు �