Loksabha Elections 2024 : యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన హామీని నిలబెట్టుకున్నారా అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ (Helicopter Checked) చేశారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోలింగ్ శాతంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత అ�
Kharge's Son in Law | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి వివాదంలో చిక్కుకొన్నారు. 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలై అనర్హులుగా మిగిలిన సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లల నుంచి రూ. కోట్లు తీసు�
ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శని
Mallikarjun Kharge | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఇండియా కూటమి (INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిరుత్సాహానికి గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్లో పొత్తు మంటలు రేగాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్వింద్ సింగ్ లవ్ల
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) తన పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సొంత జిల్లా కలబురగి ప్రజలను ఆకట్టుకునేందుకు భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ జిల్లాలోని అఫ్జల్పుర్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ
Loksabha Elections 2024 : పుదుచ్చేరికి పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.