మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రా�
Mallikarjun Kharge | రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన చమత్కారమైన మాటలతో సభలో నవ్వులు పూయిం
Mallikarjun Kharge | పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్తో సహా జాతీయ నేతల విగ్రహాలను వెనుక వైపునకు తరలించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. సోమవారం ఉదయం రాజ్యసభలో ఈ విషయాన�
Criminal Laws | పార్లమెంట్ ఉభయ సభల్లో 146 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపించి (Mass MP Suspension), బలవంతంగా కొత్త నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను పాస్ చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీగా ఆయన కొనస
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాల్సిందిగా పీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు విజ్ఞప్తి చేస్తూ ఆదివారం లేఖ రాశారు.
INDIA bloc meet | లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస�