కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూకేటాయింపు వివాదం రాజకీయ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ఈ ట్రస్టుకు భూ కేటాయింపు�
ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ను కుదిపేస్తుండగా.. మరో సంచలన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెంది
Mallikarjun Kharge | మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రా�
వరంగల్ వేదికగా ఈ నెల 24న రైతు కృతజ్ఞత సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఆ సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శు�
గురువారం రాజ్యసభలో విపక్ష సభ్యులకు, సభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీఎంసీ, ఇతర విపక్ష ఎంపీల తీరుపై చైర్మన్ ధన్కర్ మండిపడ్డారు.
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై బుధవారం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సంబోధనపై చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు వ�
INDIA parties | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Train Accidents : ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.