ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగర�
Mallikarjun Kharge : మూడు వ్యవసాయ చట్టాల నిలిపివేత మోదీ ఎత్తుగడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మూడు నల్ల చట్టాల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, 2024లో కేంద్రంలో కాంగ్రె
AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు వరుస షాక్లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్సభ స్థా�
Mallikarjun Kharge : వర్ణ వ్యవస్ధను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా పోస్ట్పై దుమారం రేగుతోంది. దేశంలోని ఓ రాష్ట్ర సీఎం ఈ తరహా భాషను వాడటం సిగ్గుచేటని, తక్షణమే ఆయనను తొలగించాలని క�
Mallikarjun Kharge | బీజేపీ మెజారిటీ ఈసారి 400 కంటే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన ఈ వ్యాఖలపై ప్రధాని మోదీతోపాటు బీజేపీ ఎంపీలు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సో�
Sudhanshu Trivedi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. 2024లోనూ మళ్లీ ప్రధానిగా మోదీ ఎన్నికయితే.. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగవని కాంగ్రె�
Mallikarjun Kharge | ‘ఇండియా’ కూటమిలో విభేదాలు తొలగించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. కూటమి బాగా పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు �
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు. ప్రధాని మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని, దేశంలో నిరుద్యోగం పెర
Kharge-Kejriwal meet | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగ�
Mallikarjun Kharge | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ చీఫ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ను ఎన్నుకున్నట్లు తెలిసింది. శనివారం ‘ఇండియా’ బ్లాక్ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర
Mallikarjun Kharge | ఆహ్వానాలు అందినప్పటికీ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాము హాజరుకాబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు ఒకరితర్వాత ఒకరు విమర్శలు చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్య�
Acharya Satyendra Das | రాముడిని నమ్మని వారు.. సనాతన వ్యతిరేకులని రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఆహ్వానించకూడదన్నారు.