కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు. ప్రధాని మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని, దేశంలో నిరుద్యోగం పెర
Kharge-Kejriwal meet | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగ�
Mallikarjun Kharge | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ చీఫ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ను ఎన్నుకున్నట్లు తెలిసింది. శనివారం ‘ఇండియా’ బ్లాక్ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర
Mallikarjun Kharge | ఆహ్వానాలు అందినప్పటికీ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాము హాజరుకాబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు ఒకరితర్వాత ఒకరు విమర్శలు చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్య�
Acharya Satyendra Das | రాముడిని నమ్మని వారు.. సనాతన వ్యతిరేకులని రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఆహ్వానించకూడదన్నారు.
Mallikarjun Kharge: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈడీ, ఐటీ లాంటి శాఖలను బీజేపీ దు�
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
విపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చిచ్చు మొదలైంది. పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా.. ఆ అవసరం లేదని ఎన్సీపీ తదితర పక్షాలు అంటున్నాయి.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రి చేయడాన్ని రాష్ట్రపతి, ప్రధానితో పాటు వివిధ పార్టీలు తప్పుబట్టాయి. కానీ ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగ�
Mamata Banerjee: ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఢి�