ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జెండాల ఆవిష్కరణ, భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంత్రులు,
‘తెలంగాణ రైతులు అదృష్ట వంతులని, రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ అన్ని వసతులు కల్పించి, వ్యవసాయాన్ని పండుగలా చేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు
దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూ�
ఆటోరంగ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో నిర్వహించిన టీఆర్ఎస్కేవీ, సీఐటీయ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ
వరంగల్లో న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిరాతక హత్యను ఖండిస్తున్నట్లు తెలిపా
ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి... అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన