ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి... అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�
తెలుగు ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లే విధంగా హనుమంతుడు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇవ్వాలని శ్రీ గురు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని బీడీఎల్ కాలనీ సమీపంలో స్వామీజ
ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ �
అట్టడుగువర్గాల అభ్యున్నతికి, కులరహిత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్ కార్పొరేషన్ 2వ డి�
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తృతీయ సంవత్సరంలోనే బహుళ జాతి కంపెనీలో
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన మొదటి ఏడాది నుంచే కష్టపడే తత్వం అలవర్చుకుంటే విజయం సాధిస్తారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం నాచారం డివిజన్, ఎర్రకుంటలో రూ. 65 లక్షలతో
సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సకీర్తి ప్రసాద్కు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధు�
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు