KTR | ఇవాళ పోటీ ఎవరెవరికి జరుగుతుందంటే.. పదేండ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి, మరో పదేండ్ల విషానికి.. ఈ మూడింటి మధ్యనే పోటీ జరుగుతున్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్కు కేటీఆర్ ఛ
Malla Reddy | ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో �
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. మాస్ మలన్నగా పేరుగాంచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తనవంతు రాగానే ప్రమాణ స్వీకార వేదికకు వస్తూ అందరికి నమస్కరించా
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశే
తెలంగాణ ప్రజలను అన్ని విధాల ఆదుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఇక ముందు కూడా ఆదుకునేది సీఎం కేసీఆరేననే నమ్మకం ప్రజల్లో ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోన
రైతులకు 3 గంటలు కరెంటు చాలు అన్న రేవంత్రెడ్డికి పంట, వడ్లు, ఎడ్లు, తెల్వదని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆద
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జెండాల ఆవిష్కరణ, భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంత్రులు,
‘తెలంగాణ రైతులు అదృష్ట వంతులని, రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ అన్ని వసతులు కల్పించి, వ్యవసాయాన్ని పండుగలా చేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు
దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూ�
ఆటోరంగ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో నిర్వహించిన టీఆర్ఎస్కేవీ, సీఐటీయ�