టోల్గేట్ పేరు మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. కాచ్వార్ పేరును తొలగించి టేకులపల్లి పేరు పెట్టాలని రైతులు, గ్రామస్తులు కోరారు. మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జాతీయ రహదారి-167పై రాస్�
పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. మక్తల్ మండలం సూపర్పల్లిలో పిడుగుపాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) మృతిచెందాడు.
మక్తల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇవ్వాల్సిన గన్ని బ్యాగులలో భారీ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ యువజన విభాగం నాయకుల�
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల కిందట జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్ర�
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల క్రితం జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్రసంగం �
Maktal | తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సర్కారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
మక్తల్ మండలం కొండ దొడ్డి వాగులో అదే మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాగులో ఇసుకను తరలిస్తూ నర్వ మండల కేంద్రంలోని కల్వల...
Vakiti Srihari | కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నరంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమ�
Dasoju Sravan | గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మరణమృదంగాలా అని మండిపడ్డారు. ఎవరిదీ పాపమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్ని�
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్�
Harish Rao | నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఫుడ్పాయిజన్ జరిగి 100 మంది విద్యార్థులు అస్వస
Food Poison | నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరిగింది. మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు వ�
మున్సిపాలిటీ నుంచి అందిన నోటీస్కు భయపడి చిరు వ్యాపారి ప్రాణాలు వదిలిన సంఘటన మక్తల్లో చోటు చేసుకున్నది. వివరాలిలా..
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని ప్రధాన రహదారి పక్కనే బాలమ్మ అన�