తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్లో ఉన్నారు.
Minister Harish Rao | అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. బుధవారం మక్తల్లో రూ.34 కోట్లతో 150 పడకల దవాఖాన, అగ్నిమాపక కే�
Kothakota Dayakar Reddy | తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పి రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొత్తకోట దంపతులకు కాలం కలిసి రావడం లేదు. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న క్యాడర్ అంతా ఇతర పార్టీల్లోకి బిచాణా �
సీఎం కేసీఆర్ మక్తల్ పట్టణానికి 150పడకల ప్రభుత్వ దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రూ.36 కోట్లతో వైద్య ఆరోగ్యశాఖ
ఎట్టకేలకు మక్తల్ పట్టణానికి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మంజూరైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవ తీసుకొని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూ�
నారాయణపేట : వారి చిరకాల స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు జిల్లాలోని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూరైంది. ఎన్నో ఏండ్ల నుంచి మక్తల్ ప్రాంత ప్రజలు కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక ఎ�