HomeTelanganaBrs Candidate Chittem Rammohan Reddy Leads In Third Round
Telangana Assembly Elections | మక్తల్లో మూడో రౌండ్లో బీఆర్ఎస్కు 936 ఓట్ల మెజార్టీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్లో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్లో ఉన్నారు. మూడో రౌండ్లో బీజేబీ అభ్యర్థిపై 936 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.