నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం సాంకేతికతల బదిలీ కోసం చైనా పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. పలు రంగాల్లో విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించింది. అయితే క్లౌడ్ సేవలు, ఎలక్ట్రికల్ వెహికల్స్, వాటి భా�
PM Modi: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం అని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. గురువారంనాటికి ఈ పథకం ప్రారంభించి 11 ఏండ్లయింది.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గొప్పగా ప్రకటించుకున్న ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి చైనా వ్యూహాత్మకంగా గండి కొడుతున్నది. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ నుంచి భారత్కు మకాం మార్చ�
22 ఏండ్లు కష్టపడాల్సిందే..: 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ‘వికసిత్ భారత్' పేరిట ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక పరిమాణం విషయంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిల
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్
ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు ‘మేకిన్ ఇండియా’ అంటూ మో దీ పదేపదే వల్లె వేశారు. దిగుమతులు తగ్గించుకొని స్వదేశీ సరుకుల తయారీని పెంచడం ఈ నినా దం లేదా పథక పరమోద్దేశం. తద్వారా దిగుమతులు
India Exports |ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పుష్టిగా ఉంటుందంటారు ఆర్థిక నిపుణులు. ఎగుమతుల విలువ పెరిగితే.. అంతర్జాతీయంగా ఆ దేశానికి పరపతి పెరుగుతుంది. దౌత్య సంబంధాలు బలపడటంతో పాటు విదేశీ కరెన్సీ నిల్వలు
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) కార్యక్రమం మంచి ఆలోచన అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్' అంటూ గడిచిన పదేండ్లుగా ఊదరగొడుతున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఆర్భాట ప్రచారమంతా ఉత్తదేనని తేటతెల్లమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగం గతంలో ఎన్నడూ �
‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన కార్యక్రమం.. దేశీయ తయారీ రంగంలో ఏమాత్రం ఉత్సాహాన్ని నింపలేకపోయింది. 10 ఏండ్లపాటు ప్రచారం చేసినా.. ఫలితం శూన్యం. మోదీ హయాం కంటే జీడీపీలో తయారీ ర
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో దూసుకుపోయిన కేంద్ర సర్కార్కు దిగమతుల గణాంకాలు షాకిస్తున్నాయి.